ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతిపై హైకోర్టు తీర్పు హర్షణీయం

ABN, First Publish Date - 2022-03-07T06:10:28+05:30

రాజధాని రైతులకు అనుకూలంగా హైకోర్టు తీర్పు రావడం హర్షణీ యమని తెలుగురైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాచిగుంట మనోహర్‌ నాయుడు పేర్కొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న మనోహర్‌ నాయుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీరంగరాజపురం, మార్చి 6: రాజధాని రైతులకు అనుకూలంగా హైకోర్టు తీర్పు రావడం హర్షణీ యమని తెలుగురైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాచిగుంట మనోహర్‌ నాయుడు పేర్కొన్నారు. ఆదివారం ఎస్‌ఆర్‌పురం మండలం కటికపల్లెలో టీడీపీ నేత గోపి కుమారుడి ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించి, ఉచిత విద్యుత్‌ ఎత్తివేసి రైతులను మరింత అప్పుల్లోకి నెట్టబోతున్నారని చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఉచిత విద్యుత్‌కు వైసీపీ ప్రభు త్వం త్వరలో మంగళం పాడబోతోందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు రైతు చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు నాగేశ్వరరావు, గుండయ్య, బీగాల రమేష్‌,  చెంగల్రాయ యాదవ్‌, రవి, మునిరాజు, కోదండరెడ్డి, కొత్తపల్లె రమేష్‌, త్యాగరాజ్‌ నాయుడు, ధన, బుక్కపట్నం, వినాయక తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-07T06:10:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising