ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైకోర్టు తీర్పు హర్షణీయం

ABN, First Publish Date - 2022-03-04T05:47:21+05:30

అమరావతి రాజధాని వ్యాజ్యాలపై హైకోర్టు తీర్పును టీడీపీ శ్రేణులు స్వాగతించాయి

చిత్తూరులో కేక్‌ కట్‌చేసి సంబరాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి రాజధాని వ్యాజ్యాలపై హైకోర్టు తీర్పును టీడీపీ శ్రేణులు స్వాగతించాయి.రెండేళ్లుగా ఆ ప్రాంత రైతులు జరిపిన అవిశ్రాంత ఆందోళనలకు ఫలితం దక్కిందంటూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశాయి. చిత్తూరులో, శ్రీకాళహస్తిలో  కేక్‌ కట్‌చేసి సంబరాలు జరుపుకున్న టీడీపీ నాయకులు తిరుపతిలో అలిపిరి పాదాల మండపం వద్ద 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. సీపీఐ,జనసేన పార్టీల ప్రతినిధులు హర్షం ప్రకటించారు. 



Updated Date - 2022-03-04T05:47:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising