ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదలపై ఓటీఎస్‌ భారం తగదు

ABN, First Publish Date - 2022-01-15T07:02:31+05:30

ఓటీఎస్‌ పేరిట ప్రభుత్వం పేదలపై భారం మోపడం తగదని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డివారి గురవారెడ్డి విమర్శించారు.

జీవో ప్రతులను తగలబెడుతున్న గురవారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏర్పేడు, జనవరి 14: ఓటీఎస్‌ పేరిట ప్రభుత్వం పేదలపై భారం మోపడం తగదని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డివారి గురవారెడ్డి విమర్శించారు. మండలంలోని బండారుపల్లెలో శుక్రవారం ఓటీఎస్‌ రద్దు చేయాలని కోరుతూ ఆయన సంబంధిత జీవో ప్రతులను భోగిమంటల్లో వేసి దహనం వేశారు. ఈ సందర్బంగా గురవారెడ్డి మాట్లాడుతూ వైసీపీ తీరుతో పేదలు సంతోషంగా పండుగ జరుపుకోలేని దుస్థితి ఏర్పడిందని గుర్తుచేశారు. ప్రభుత్వ కళ్లబొల్లి మాటలను నమ్మేస్థితిలో జనం లేరని ఎద్దేవా చేశారు. 

Updated Date - 2022-01-15T07:02:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising