ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్టీయూ జిల్లా నూతన కార్యవర్గం

ABN, First Publish Date - 2022-05-29T07:34:35+05:30

ఎస్టీయూ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

శ్రీనివాసులు - మురళి - మునికృష్ణనాయుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి(విద్య), మే 28: బైరాగిపట్టెడలోని గంధమనేని శివయ్యభవన్‌లో ఉన్న రాష్ర్టోపాధ్యాయ (ఎస్టీయూ)కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్ష, ప్రధానకార్యదర్శులుగా టి.శ్రీనివాసులు, యువశ్రీ మురళి, ఆర్ధికకార్యదర్శిగా భీమినేని మునికృష్ణనాయుడు, సంయుక్త అధ్యక్షులుగా రుక్మాంగద, హరికృష్ణ, ఉపాధ్యక్షులుగా కోటేశ్వరరావు, విజయశేఖర్‌, సునీత, రవి, అదనపు ప్రధానకార్యదర్శులుగా రత్నయ్య, రామారావు, సర్వేశ్వరరావు, వాసు, కార్యదర్శులుగా చిన్నయ్య, రత్నం, రామాంజనేయులు, జ్యోతి, హరిబాబు, చెంగాలమ్మ, ఆర్థిక కమిటీ సభ్యులుగా జగన్నాథం, వెంకటేశ్వరరెడ్డి, రాజురామచంద్ర, మల్లేశ్వరి, మహిళా కన్వీనర్లుగా రేణుకాదేవి, దిలీల, భాగ్యలక్ష్మి, మైనారిటీ కన్వీనర్‌ మీర్జాగయాజుద్దీన్‌, సీపీఎస్‌ కన్వీనర్‌గా హేమంత్‌, ఉపాధ్యాయవాణి కన్వీనర్‌గా శ్రీనివాసులుయాదవ్‌, ప్రచారకార్యదర్శిగా లక్ష్మయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు.

Updated Date - 2022-05-29T07:34:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising