ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిత్తూరులో ఈ పోస్‌ మిషన్లు ప్రారంభం

ABN, First Publish Date - 2022-09-20T05:10:33+05:30

ఆర్టీసీలో చిల్లర సమస్య, నగదురహిత ప్రయాణం కోసం ఈ-పోస్‌ మిషన్లు ప్రవేశ పెట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు రూరల్‌, సెప్టెంబరు 19: ఆర్టీసీలో చిల్లర సమస్య, నగదురహిత ప్రయాణం కోసం ఈ-పోస్‌ మిషన్లు ప్రవేశ పెట్టారు. జిల్లాలో మొదటిసారిగా చిత్తూరు-బెంగుళూరు మధ్య ఈ మిషన్‌ను వాడుకలోకి తెచ్చారుఉ. దీనిని సోమవారం చిత్తూరు డీపీటీవో జితేంద్రనాథ్‌రెడ్డి ప్రారంభించారు. మొదటగా బుకింగ్‌ సర్వీసుల్లో ఈ మిషన్లు వాడనున్నట్లు తెలిపారు. జిల్లాకు ఇప్పటి వరకు 157 మిషన్లు వచ్చాయని, త్వరలో అన్ని సర్వీసుల్లో వీటిని వినియోగిస్తామన్నారు. 

Updated Date - 2022-09-20T05:10:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising