ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆలయ నిర్మాణంలో ఆధ్యాత్మికత ఉట్టిపడుతోంది

ABN, First Publish Date - 2022-07-18T06:44:18+05:30

కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయ పునర్‌ నిర్మాణ పనులలో ఆధ్యాత్మికత ఉట్టిపడుతోందని రాష్ట్ర దేవాదాయ శాఖ స్తపతి పరమేశ్వరప్ప అన్నారు.

వరసిద్ధుని ఆలయాన్ని పరిశీలిస్తున్న దేవాదాయ శాఖ స్తపతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్ర దేవాదాయ శాఖ స్తపతి పరమేశ్వరప్ప

ఐరాల(కాణిపాకం), జూలై 17: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయ పునర్‌ నిర్మాణ పనులలో ఆధ్యాత్మికత ఉట్టిపడుతోందని రాష్ట్ర దేవాదాయ శాఖ స్తపతి పరమేశ్వరప్ప అన్నారు. ఆదివారం కాణిపాకానికి వచ్చిన ఆయన ఆలయ పునర్‌ నిర్మాణ పనులను పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేశారు. శిల్పకళ పనులు పురాతన ఆలయాన్ని తలపిస్తున్నాయన్నారు. పనులను త్వరగా పూర్తి చేసి, ఆగస్టు 21న నిర్వహించనున్న మహాకుంభాభిషేకానికి సిద్ధం చేయాలన్నారు. గతంలో ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తే ఇబ్బంది ఉండేదని, ప్రస్తుతం ఆ పరిస్థితి ఉండదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఏఈవో విద్యాసాగర్‌రెడ్డి, కాంట్రాక్టర్‌ శ్రీధర్‌రెడ్డి, ఏఈ శివాంజినేయులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-18T06:44:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising