ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

24 నుంచి సదరన్‌ డిస్కం ప్రజాభిప్రాయ సేకరణ

ABN, First Publish Date - 2022-01-23T06:09:23+05:30

ఏపీ సదరన్‌ డిస్కం నిర్వహించే బహిరంగ అభిప్రాయ సేకరణలో పాల్గొనడానికి విద్యుత్‌ వినియోగదారులు తమ పేర్లు ముందుగా నమోదు చేసుకోవాలని తిరుపతి సర్కిల్‌ సూపరింటెండెంట్‌ డీవీ చలపతి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చర్చలో పాల్గొనాలనుకుంటే ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలి


తిరుపతి(ఆటోనగర్‌), జనవరి 22: ఏపీ సదరన్‌ డిస్కం నిర్వహించే బహిరంగ అభిప్రాయ సేకరణలో పాల్గొనడానికి విద్యుత్‌ వినియోగదారులు తమ పేర్లు ముందుగా నమోదు చేసుకోవాలని తిరుపతి సర్కిల్‌ సూపరింటెండెంట్‌ డీవీ చలపతి తెలిపారు. ఈనెల 24, 25, 27 తేదీల్లో బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహిస్తారని పేర్కొన్నారు. చర్చలో పాల్గొన దలచిన వినియోగదారులు తిరుపతిలోని తమ కార్యాలయంతోపాటు, తిరుపతిటౌన్‌, రూరల్‌, పుత్తూరు, చిత్తూరు, పీలేరు, మదనపల్లె ఈఈ కార్యాలయాల్లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. 

Updated Date - 2022-01-23T06:09:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising