ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైకోర్టుపై సీమ నేతలు ప్రకటన చేయాలి

ABN, First Publish Date - 2022-11-30T03:21:08+05:30

ఏపీ హైకోర్టు అమరావతిలోనే కొనసాగుతుందని సోమవారం సుప్రీంకోర్టు సాక్షిగా ప్రభుత్వ న్యాయవాది చెప్పడంపై సీమప్రాంత ప్రజాప్రతినిధులు సమష్టి ప్రకటన చేయాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్‌ నవీన్‌కుమార్‌రెడ్డి ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయలసీమ పోరాట సమితి కన్వీనర్‌ నవీన్‌కుమార్‌రెడ్డి

తిరుపతి, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): ఏపీ హైకోర్టు అమరావతిలోనే కొనసాగుతుందని సోమవారం సుప్రీంకోర్టు సాక్షిగా ప్రభుత్వ న్యాయవాది చెప్పడంపై సీమప్రాంత ప్రజాప్రతినిధులు సమష్టి ప్రకటన చేయాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్‌ నవీన్‌కుమార్‌రెడ్డి ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. అమరావతిలోని హైకోర్టును (జ్యుడిషియల్‌ క్యాపిటల్‌) రాయలసీమలోని కర్నూలులో ఏర్పాటు చేయబోతున్నామని, కేంద్ర న్యాయశాఖ అనుమతుల కోసం ఎదురుచూస్తున్నామని మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీలు చెప్పిన విషయాన్ని ఈసందర్భంగా ఆయన గుర్తు చేశారు. రాయలసీమకు జరుగుతున్న అన్యాయాలపై ఉద్యోగ సంఘాల నాయకులు, మేధావులు, విద్యార్థి సంఘాలతో పాటు ప్రజలందరూ స్పందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2022-11-30T03:21:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising