ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంటవేసే వారికే విత్తనాలు : జేసీ

ABN, First Publish Date - 2022-05-26T06:44:15+05:30

కచ్చితంగా పంటవేసే రైతులకు మాత్రమే వేరుశనగ విత్తనకాయలు ఇవ్వాలని జాయింట్‌ కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ అధికారులను ఆదేశించారు.

బాలగంగనపల్లె రైత భరోసా కేంద్రంలో అధికారులతో జేసీ వెంకటేశ్వర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గంగాధరనెల్లూరు, మే 25: కచ్చితంగా పంటవేసే రైతులకు మాత్రమే వేరుశనగ విత్తనకాయలు ఇవ్వాలని జాయింట్‌ కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ అధికారులను ఆదేశించారు. బాలగంగనపల్లెలో బుధవారం ఆయన ఆర్‌బీకేను, సచివాలయాన్ని తనిఖీ చేశారు. విత్తనాల కోసం రిజి స్ర్టేషన్‌ చేసుకున్న రైతులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూడాలన్నారు. సచివాలయంలో సిబ్బంది బయోమెట్రిక్‌ హాజరును పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాల లబ్ధిదారులకు సహకరించాలని సూచించారు. తహసీల్దార్‌ ఇన్బనాథన్‌, ఏవో మురళి, బాలగంగనపల్లె సర్పంచ్‌ శేఖర్‌, ఈవోపీఆర్డీ శివయ్య, ఇన్‌చార్జ్‌ హౌసింగ్‌ ఏఈ శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-26T06:44:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising