అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షల విరాళం
ABN, First Publish Date - 2022-01-22T07:04:22+05:30
శ్రీవారి నిత్యాన్నప్రసాదం ట్రస్టుకు శుక్రవారం రూ.10లక్షలు విరాళంగా అందింది.
తిరుమల, జనవరి21(ఆంధ్రజ్యోతి): శ్రీవారి నిత్యాన్నప్రసాదం ట్రస్టుకు శుక్రవారం రూ.10లక్షలు విరాళంగా అందింది. విశాఖపట్నానికి చెందిన హరినాథ్, లావణ్య ఈ విరాళమిచ్చారు. శుక్రవారం తిరుమలలోని దాతల విభాగంలో అధికారులకు ఈ మొత్తానికి సంబంధించిన చెక్ను అందజేశారు.
Updated Date - 2022-01-22T07:04:22+05:30 IST