ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థుల మృతి

ABN, First Publish Date - 2022-06-11T01:26:45+05:30

చిత్తూరు: చిత్తూరు జిల్లా మురుకంబట్టుకు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. చిత్తూరుకు చెందిన ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు రాహుల్,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: చిత్తూరు జిల్లా మురుకంబట్టుకు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది.  ఈ ఘటనలో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. చిత్తూరుకు చెందిన ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు రాహుల్, తేజస్ ఓ ఇంజనీరింగ్ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతున్నారు.  వీరు ప్రయాణిస్తున్న బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బండరాయిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరూ చనిపోయారు. 

Updated Date - 2022-06-11T01:26:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising