ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుమలలో రాశీఖన్నా

ABN, First Publish Date - 2022-06-30T07:23:16+05:30

హీరోయిన్‌ రాశీఖన్నా బుధవారం వేకువజామున తిరుమలేశుడిని దర్శించుకున్నారు.

తిరుమలలో రాశీఖన్నా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): హీరోయిన్‌ రాశీఖన్నా బుధవారం వేకువజామున తిరుమలేశుడిని దర్శించుకున్నారు.తాను నటించిన తాజా చిత్రం ‘పక్కా కమర్షియల్‌’  నిర్మాత ఎస్‌కేఎన్‌తో కలిసి అర్చన సేవలో పాల్గొన్నారు.శుక్రవారం విడుదల కాబోతున్న ‘పక్కా కమర్షియల్‌’ చిత్రం  విజయవంతం కావాలని స్వామిని ప్రార్థించినట్టు తెలిపారు.తర్వాత వెంగమాంబ అన్నప్రసాద భవనం చేరుకుని భోంచేశారు. ఈ సందర్భంగా రాశీఖన్నాను చూసేందుకు,ఆమెతో కలిసి సెల్ఫీలు తీసుకునేందుకు సినీ అభిమానులు పోటీపడ్డారు. 


Updated Date - 2022-06-30T07:23:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising