ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్‌పీఎస్‌తోనే నాణ్యమైన విద్య: ఆర్జేడీ

ABN, First Publish Date - 2022-01-21T04:28:18+05:30

నూతన విద్యా విధానం(ఎన్‌పీఎస్‌)తోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించగలమని కడప ఆర్జేడీ వెంకటకృష్ణారెడ్డి అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఆర్జేడీ వెంకటకృష్ణారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు (సెంట్రల్‌), జనవరి 20: నూతన విద్యా విధానం(ఎన్‌పీఎస్‌)తోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించగలమని కడప ఆర్జేడీ వెంకటకృష్ణారెడ్డి అన్నారు. గురువారం చిత్తూరులోని నాగయ్య కళాక్షేత్రంలో ఎన్‌పీఎస్‌పై చిత్తూరు, మదనపల్లె ఎంఈవోలు, హెచ్‌ఎంలు, కంప్యూటర్‌ ఆపరేటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్జేడీ మాట్లాడుతూ ప్రాథమిక, ప్రాధమికోన్నత, ఉన్నత పాఠశాలలను మ్యాపింగ్‌ చేయాలన్నారు. 3వ తరగతి నుంచి సబ్జెక్టుల వారీగా బోధన ఉంటుందని చెప్పారు. అదనపు తరగతి గదులు అవసరాన్ని గుర్తించాలని సూచించారు. అంతకుముందు డీఈవో కార్యాలయంలో డిప్యూటీ డీఈవోలు, ఏడీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 

Updated Date - 2022-01-21T04:28:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising