ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెట్టింపైన శుద్ధజలం ధరలు

ABN, First Publish Date - 2022-05-29T06:24:17+05:30

రామకుప్పంలో ప్రభుత్వం అందించే శుద్ధజలం ధరలు రెట్టింపయ్యాయి. రూ.2కే 25లీటర్ల శుద్ధజలం అందించేవారు. కానీ వారం రోజులుగా 25లీటర్ల శుద్ధజలం పట్టుకుంటే కార్డు నుంచి రూ.5 కట్‌ అవుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామకుప్పం, మే 28: రామకుప్పంలో ప్రభుత్వం అందించే శుద్ధజలం ధరలు రెట్టింపయ్యాయి. మండల కేంద్రంలో గత ప్రభుత్వం మూడు  ప్రాంతాల్లో శుద్ధజలం ప్లాంట్లను ఏర్పాటు చేసింది. మూడేళ్ళుగా రెండు ప్లాంట్లలో శుద్ధజలం సరఫరా ఆగిపోయింది. కేవలం దిగువ మసీదు వద్ద  ఉన్న ప్లాంట్‌ ద్వారా మాత్రమే శుద్ధజలం సరఫరా అవుతోంది.  పొరుగు గ్రామాల ప్రజలు శుద్ధజలం కావాలంటే రామకుప్పం రావాల్సిందే. ఆ ప్లాంట్‌లో తరచూ నీరు  అయిపోయి ప్రజలు, ప్రైవేటు వ్యాపారుల వద్ద శుద్దజలాన్ని అధిక ధరకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇదిలా వుండగా ప్రభుత్వ శుద్ధజలం ప్లాంట్లలో ప్రారంభం నుంచి రూ.2కే 25లీటర్ల శుద్ధజలం అందించేవారు.  కానీ వారం రోజులుగా  25లీటర్ల శుద్ధజలం పట్టుకుంటే కార్డు నుంచి రూ.5 కట్‌ అవుతోంది. పెంచిన ధరలు తగ్గించి, మండల కేంద్రంలోని మిగిలిన రెండు ప్లాంట్లను వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2022-05-29T06:24:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising