ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహానాడుకు భారీగా తరలిన పుంగనూరు టీడీపీ నేతలు

ABN, First Publish Date - 2022-05-29T06:21:36+05:30

ఒంగోలు మహానా డుకు పుంగనూరు నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున టీడీపీ శ్రేణులు తరలివెళ్లాయి. శనివారం జరిగిన మహానాడు, బహిరంగసభకు పుంగ నూరు, చౌడేపల్లె, సోమల, సదుం, పులిచెర్ల, రొంపిచెర్ల మండలాల నుంచి బస్సులు, వ్యాన్లు, కార్లలో వెళ్లి చంద్రబాబు, లోకేశ్‌, కిశోర్‌, రాష్ట్ర అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్‌ తది తరు లను కలిశారు.

మహానాడుకు వెళుతున్న నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పుంగనూరు, మే 28:  ఒంగోలు మహానా డుకు పుంగనూరు నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున టీడీపీ శ్రేణులు తరలివెళ్లాయి. శనివారం జరిగిన మహానాడు, బహిరంగసభకు పుంగ నూరు, చౌడేపల్లె, సోమల, సదుం, పులిచెర్ల, రొంపిచెర్ల మండలాల నుంచి బస్సులు, వ్యాన్లు, కార్లలో వెళ్లి  చంద్రబాబు,  లోకేశ్‌, కిశోర్‌, రాష్ట్ర అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్‌ తది తరు లను కలిశారు.  సయ్యద్‌సుహేల్‌ సాహేబ్‌, ఎ.బాలాజీ, రమేశ్‌రెడ్డి, సుబ్రహ్మణ్యం నాయుడు, ఉయ్యాల రమణ, ముల్లంగి వెంకట్రమణ, ఉమాపతి నాయుడు, శ్రీనివాసులు నాయుడు, శ్రీకాంత్‌, మాదవరెడ్డి, సుబ్రహ్మణ్యం రాజు, సీవీరెడ్డి, గిరి, కేశవమూర్తి, సద్దాం, మోహన్‌ నాయుడు, హేమంత్‌కుమార్‌, రెడ్డెప్ప నాయుడు తదితరులు వెళ్లిన వారిలో ఉన్నారు.




Updated Date - 2022-05-29T06:21:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising