ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పౌష్టికాహారాన్ని అందించండి: జేసీ

ABN, First Publish Date - 2022-01-21T07:04:07+05:30

కొవిడ్‌ బాధితులకు మంచి పౌష్టికాహారాన్ని అందించాలని జేసీ రాజశేఖర్‌ ఆదేశించారు. విష్ణునివాసం కొవిడ్‌ సెంటర్‌ను ఆర్డీవో కనకనరసారెడ్డితో కలిసి తనిఖీచేశారు.

విష్ణునివాసంలో అధికారులకు సూచనలిస్తున్న రాజశేఖర్‌, కనకనరసారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి(రవాణా), జనవరి 20: కొవిడ్‌ బాధితులకు మంచి పౌష్టికాహారాన్ని అందించాలని జేసీ రాజశేఖర్‌ ఆదేశించారు. విష్ణునివాసం కొవిడ్‌ సెంటర్‌ను ఆర్డీవో కనకనరసారెడ్డితో కలిసి తనిఖీచేశారు. ఈ సందర్భంగా కొవిడ్‌ బాధితులకు అందిస్తున్న భోజన సదుపాయాలపై ఆరా తీసారు. ఆర్‌ఐ జానీబాష, వీఆర్వోలు, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-21T07:04:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising