ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరసిద్ధుడి సేవలో ప్రముఖులు

ABN, First Publish Date - 2022-10-08T05:27:22+05:30

కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని శుక్రవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.

కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తికి ప్రసాదం అందిస్తున్న ఏఈవో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐరాల(కాణిపాకం), అక్టోబరు 7: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని శుక్రవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ చీఫ్‌విప్‌ వినయ్‌భాస్కర్‌, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శివశంకర్‌గౌడ స్వామిని వేర్వేరుగా దర్శించుకున్నారు. ఏఈవో విద్యాసాగర్‌రెడ్డి వారికి స్వాగతం పలికి, స్వామి దర్శన ఏర్పాట్లు చేశారు. సూపరింటెండెంట్లు కోదండపాణి, రవి, ఆలయ ఇన్‌స్పెక్టర్లు రమేష్‌, బాబు, కాణిపాకం ఎస్‌ఐ మనోహర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-08T05:27:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising