ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ నాయకుల స్వలాభం కోసమే ప్రాజెక్టులు : అమర్నాథ్ రెడ్డి

ABN, First Publish Date - 2022-07-07T00:34:44+05:30

చిత్తూరు: మదనపల్లి టీడీపీ మినీ మహానాడు వేదికపై మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మాట్లాడారు. చంద్రబాబు హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తి చేసి మదనపల్లికు కృష్ణా నది జలాలు తీసుకొస్తే.. వైసీపీ ప్రభుత్వం దాన్ని పక్కనపెట్టి ప్రజలకు తాగు,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: మదనపల్లి టీడీపీ మినీ మహానాడు వేదికపై మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మాట్లాడారు. చంద్రబాబు హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తి చేసి మదనపల్లికు కృష్ణా నది జలాలు తీసుకొస్తే..  వైసీపీ ప్రభుత్వం దాన్ని పక్కనపెట్టి  ప్రజలకు తాగు, సాగునీరు అందకుండా చేస్తోందని ఆరోపించారు. వైసీపీ నాయకుల స్వలాభం కోసమే పుంగనూరు తంబళ్లపల్లె మండలంలో మినీ రిజర్వాయర్ల పేర్లతో ప్రాజెక్టులు కడుతున్నారని విమర్శించారు.  జగన్ పాలన, పథకాల గురించి ప్రశ్నించిన వారిపై ఆక్రమ కేసులు పెట్టడం రివాజుగా మారిందని, బెదిరింపులు, కేసులకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు భయపడరని పేర్కొన్నారు. 

Updated Date - 2022-07-07T00:34:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising