ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జెండాతో ప్రదర్శన

ABN, First Publish Date - 2022-08-16T07:01:48+05:30

శ్రీరంగరాజపురంలో 250 అడుగుల జాతీయ జెండాను ఎన్‌ఆర్‌ఐ భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఊరేగించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీరంగరాజపురం, ఆగస్టు 15: శ్రీరంగరాజపురంలో 250 అడుగుల జాతీయ జెండాను ఎన్‌ఆర్‌ఐ భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఊరేగించారు. స్వాతంత్య్ర సమరయోధుల పోరాటాలను సర్మించుకున్నారు. ఈ కార్యక్రమంలో  ఎస్‌ఐ షేక్షావల్లీ, ఎంఈవో అరుణాచాలంరెడ్డి, ఏపీవో పార్వతమ్మ ఇంచార్జీ ఎంపీడీవో కృష్ణయ్య, మార్కెండయ్య, ఏకాంబరం, హరిత, చిట్టి నాయకులు గుణశేఖర్‌నాయుడు, కుప్పయ్య, రఘ, కోటిరెడ్డిబాబు, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-16T07:01:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising