ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రుయాలో నూతన ఓపీ విభాగం ప్రారంభం

ABN, First Publish Date - 2022-07-02T07:39:59+05:30

రుయాస్పత్రిలో నూతన ఓపీ విభాగాన్ని శుక్రవారం సూపరింటెండెంట్‌ భారతి ప్రారంభించారు.

ఓపీ చీటీని రోగికి అందజేస్తున్న భారతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి సిటీ, జూలై 1: రుయాస్పత్రిలోని పాథాలజీ, మైక్రో బయాలజీ, బయో కెమిస్ర్టీ మూడు విభాగాల పరిధిలో రక్తం, మలం, మూత్రం వంటివి ఒకే చోట సేకరించేలా గది నెంబర్‌ 100లో నూతన ఓపీ విభాగాన్ని శుక్రవారం సూపరింటెండెంట్‌ భారతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రోగులకు అనుకూలంగా ఒకేచోట రక్త సేకరణ, పరిశోధనలు జరగాలనే ఎస్వీఎంసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ చంద్రశేఖరన్‌ ఆదేశాల మేరకు ఈ విభాగాన్ని ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎంసీ వైస్‌ ప్రిన్సిపాల్‌ వెంకట్‌, పాథాలజీ విభాగాధిపతి డాక్టర్‌ శ్రీలక్ష్మి, మైక్రో బయాలజీ విభాగాధిపతి డాక్టర్‌ వాసుదేవనాయుడు, డాక్టర్లు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-02T07:39:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising