ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాడు-నేడు పనులు వేగవంతం చేయాలి

ABN, First Publish Date - 2022-09-25T04:52:39+05:30

రెండో దశ నాడునేడు పనులను వేగవంతం చేయాలని పాఠశాల మౌలిక వసతుల కమిషనర్‌ భాస్కర్‌ ఆదేశించారు.

వెబెక్స్‌లో పాల్గొన్న డీఈవో పురుషోత్తం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు (సెంట్రల్‌), సెప్టెంబరు 24: రెండో దశ నాడునేడు పనులను వేగవంతం చేయాలని పాఠశాల మౌలిక వసతుల కమిషనర్‌ భాస్కర్‌ ఆదేశించారు. శనివారం విజయవాడ నుంచి డీఈవో, ఎస్‌ఎస్‌ ఏపీసీ, ఇంజనీరింగ్‌  విభాగం అఽధికారులతో ఆయన వెబ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పనులు నాణ్యతతో ఉండాలన్నారు. అంచనాల నివేదికలను మంగళవారం లోపు ఆన్‌లైన్‌లో ఆప్‌లోడ్‌ చేయాలని పేర్కొన్నారు. క్షేత్ర స్థాయిలో పనులను పరిశీలించి అంచనాలు తయారు చేయాలని సూచించారు. చిత్తూరు నుంచి డీఈవో పురుషోత్తం వెబెక్స్‌లో పాల్గొన్నారు.

Updated Date - 2022-09-25T04:52:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising