కుక్కల దాడిలో దుప్పి మృతి
ABN, First Publish Date - 2022-06-25T06:19:50+05:30
కుక్కల దాడిలో దుప్పి మృతి చెందిన ఘటన శుక్రవారం 12 కమ్మపల్లె సచివాలయం సమీపంలో జరిగింది.
యాదమరి, జూన్ 24: కుక్కల దాడిలో దుప్పి మృతి చెందిన ఘటన శుక్రవారం 12 కమ్మపల్లె సచివాలయం సమీపంలో జరిగింది. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ సిబ్బంది దుప్పి కళేభరానికి మాదిరెడ్డిపల్లె పశువైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించి దళవాయిపల్లె వద్ద అటవీప్రాంతంలో ఖననం చేశారు.
Updated Date - 2022-06-25T06:19:50+05:30 IST