ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంతిమయాత్రలో అన్నీతానై...!

ABN, First Publish Date - 2022-01-03T06:30:11+05:30

వైసీపీ నేత తల్లి మృతిచెందిన విషయం తెలుసుకుని, ఆమె పాడె మోసి ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి శభాష్‌ అన్పించుకున్నారు.

సుభద్రమ్మ పాడెమోస్తున్న ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాళహస్తి, జనవరి 2: జాతర, నూతన సంవత్సర వేడుకల్లో ఆయన పాల్గొని సందడి చేస్తారు. కష్టమొచ్చిందంటే ఆదుకునేందుకు ముందుంటారు. ఈ నేపథ్యంలో వైసీపీ కార్యకర్త తల్లి మృతిచెందిన విషయం తెలుసుకుని, ఆమె పాడె మోసి ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి శభాష్‌ అన్పించుకున్నారు. వివరాలివీ.. వైసీపీ శ్రీకాళహస్తి పట్టణాధ్యక్షుడు పగడాల రాజు తల్లి సుభద్రమ్మ శనివారం మృతిచెందారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి ఆదివారం ఆమె మృతదేహానికి నివాళులర్పించి రాజుకు సానుభూతి తెలిపారు. అనంతరం ఆయన పాడె కూడా మోసి, కైలాసధామంలో అంత్యక్రియలు పూర్తయ్యేంత వరకు అక్కడే ఉండిపోయారు. 

Updated Date - 2022-01-03T06:30:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising