ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రీజనల్‌ సైన్స్‌సెంటర్‌లో ‘బయో మిమిక్రి’ ఏర్పాటుకు చర్యలు

ABN, First Publish Date - 2022-11-10T01:12:20+05:30

తిరుపతిలోని రీజనల్‌ సైన్స్‌సెంటర్‌లో ‘బయో మిమిక్రీ’ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రాజెక్టు కో ఆర్డినేటర్‌ శ్రీనివాస్‌ నెహ్రూ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి అర్బన్‌, నవంబర్‌ 9 : తిరుపతిలోని రీజనల్‌ సైన్స్‌సెంటర్‌లో ‘బయో మిమిక్రీ’ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రాజెక్టు కో ఆర్డినేటర్‌ శ్రీనివాస్‌ నెహ్రూ తెలిపారు. ఈ ప్రాజెక్టుకు రూ. 20 లక్షలు మంజూరయ్యాయని, 2023 డిసెంబర్‌ నాటికి అందుబాటులోకి తెస్తామన్నారు. పెరిగిన జనాభాకు అవసరమైన ఆహారం, తాగునీరు దొరక్కపోవడం, వాతావరణ కాలుష్యం పెరిగిపోవడం తదితరాలకు కారణాలను బయో మిమిక్రీ ద్వారా వెల్లడించడం జరుగుతుందన్నారు. అదే సమయంలో వీటికి పరిష్కారాలను కూడా ప్రకృతి నుంచే ఎలా తెలుసుకోవాలో వివరించడం జరుగుతుందన్నారు.

Updated Date - 2022-11-10T01:12:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising