ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మామిడికి రికార్డు స్థాయి ధరలు

ABN, First Publish Date - 2022-07-05T06:52:04+05:30

బంగారుపాళ్యం మార్కెట్‌ యార్డులో మామిడి సోమవారం రికార్డు స్థాయి ధర పలికింది. గుజ్జు పరిశ్రమకు అవసరమయ్యే తోతాపురి రకం టన్ను రూ.65 వేలు పలికింది.

మార్కెట్‌లో అమ్మకానికి సిద్ధంగా వున్న మల్గూబా, నీలం రకం మామిడి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బంగారుపాళ్యం, జూలై 4: బంగారుపాళ్యం మార్కెట్‌ యార్డులో మామిడి సోమవారం రికార్డు స్థాయి ధర పలికింది. గుజ్జు పరిశ్రమకు అవసరమయ్యే తోతాపురి రకం టన్ను రూ.65 వేలు పలికింది. ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే మల్గూబా రకం రూ.1.20 లక్షలు పలికింది. నీలం రకాలు నాణ్యత, పరిమాణాన్ని బట్టి టన్ను రూ.40 వేల నుంచి రూ.60 వేల వరకు ధర పలికింది. పక్షం రోజుల్లో సీజన్‌ పూర్తి కానుండడం, మామిడి ధరలు అనూహ్యంగా పెరగడంతో మామిడి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-07-05T06:52:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising