ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించండి

ABN, First Publish Date - 2022-08-13T06:07:58+05:30

స్వచ్ఛంద సంస్థల అధికారులు గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి, ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించాలని డీఎల్‌ఎస్‌ఏ సెక్రటరీ కరుణకుమార్‌ కోరారు.

అధికారులతో మాట్లాడుతున్న జడ్జి కరుణకుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు లీగల్‌, ఆగష్టు 12: స్వచ్ఛంద సంస్థల అధికారులు గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి, ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించాలని డీఎల్‌ఎస్‌ఏ సెక్రటరీ కరుణకుమార్‌ కోరారు. డీఎల్‌ఎస్‌ఏ భవనంలో శుక్రవారం స్వచ్ఛంద సంస్థల అధికారులతో ఆయన సమావేశ మయ్యారు. ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పిస్తే నేరాల శాతం బాగా తగ్గించవచ్చునన్నారు. ముఖ్యంగా యువతకు అవగాహన కల్పిస్తే గ్రామాల అభివృద్ధికి తోడ్పడతారని పేర్కొన్నారు.


Updated Date - 2022-08-13T06:07:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising