ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆగస్టు 21న వరసిద్ధుని ఆలయ మహాకుంభాభిషేకం

ABN, First Publish Date - 2022-05-26T06:52:59+05:30

కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయ మహాకుంభాభిషేకాన్ని ఆగస్టు 21వ తేదీన నిర్వహించాలని నిర్ణయించినట్లు ధర్మకర్తల మండలి తెలిపింది.

కంచిపరమాచార్యతో మాట్లాడుతున్న చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఈవో సురేష్‌బాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐరాల(కాణిపాకం), మే 25: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయ మహాకుంభాభిషేకాన్ని ఆగస్టు 21వ తేదీన నిర్వహించాలని నిర్ణయించినట్లు ధర్మకర్తల మండలి తెలిపింది. ఆలయ చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఈవో సురేష్‌బాబు హైదరాబాదు స్కందగిరిగుట్టలోని కంచిపరమాచార్య స్వామిని కలిసి మహాకుంభాభిషేకం ముహూర్తం పెట్టించారని పేర్కొంది. ఆగస్టు 21న సుముహూర్తాన్ని ఖరారు చేశారని తెలిపింది. ఈఈ వెంకటనారాయణ, ఏఈవో విద్యాసాగర్‌రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు ధర్మేశ్వరగురుకుల్‌, ఎక్స్‌అఫిషియో మెంబర్‌ సోమశేఖర్‌గురుకుల్‌, వేదపండితులు సీహెచ్‌వీఎస్‌సుబ్బారావు, రాకేష్‌శర్మ వారి వెంట ఉన్నారు.

Updated Date - 2022-05-26T06:52:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising