ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మట్టి వినాయకుడినే పూజిద్దాం

ABN, First Publish Date - 2022-08-31T07:13:30+05:30

అందరూ మట్టి వినాయకుడినే పూజించి పర్యావరణాన్ని కాపాడాలని చిల్లకూరు మండలం ఏరూరుకు చెందిన సైకతశిల్పి మంచాల సనత్‌కుమార్‌ కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిల్లకూరు: అందరూ మట్టి వినాయకుడినే పూజించి పర్యావరణాన్ని కాపాడాలని చిల్లకూరు మండలం ఏరూరుకు చెందిన సైకతశిల్పి మంచాల సనత్‌కుమార్‌ కోరారు. మంగళవారం ఏరూరు సమీపంలోని సముద్రతీరప్రాంతంలో గో గ్రీన్‌ అనే నినాదంతో వినాయకస్వామి సైకతశిల్పాన్ని ఆయన రూపొందించారు.ప్లాస్టర్‌ ఆఫ్‌ పారి్‌సతో చేసిన గణపతి విగ్రహాలతో పర్యావరణం కలుషితమవుతుందన్నారు, కాబట్టి అందరూ మట్టి వినాయకస్వామినే పూజించాలని కోరుకుంటూ సైకతసందేశం అందించానన్నారు.  

Updated Date - 2022-08-31T07:13:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising