ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బియ్యం పంపిణీకి నేటి వరకు గడువు పొడిగింపు : జేసీ

ABN, First Publish Date - 2022-08-19T05:28:14+05:30

జిల్లాలో రెండు రకాల బియ్యం పంపిణీకి ప్రభుత్వం శుక్రవారం వరకు గడువు పొడిగించిందని జేసీ వెంకటేశ్వర్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు కలెక్టరేట్‌, ఆగస్టు 18: జిల్లాలో రెండు రకాల బియ్యం పంపిణీకి ప్రభుత్వం శుక్రవారం వరకు గడువు పొడిగించిందని జేసీ వెంకటేశ్వర్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నగదు బియ్యం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉచిత బియ్యాన్ని ఇంతవరకు పొందని కార్డుదారులు, కూపన్‌దారులు శుక్రవారంలోగా తీసుకోవాలని కోరారు. బుధవారంతో ముగిసిన గడువును కార్డుదారుల అభ్యర్థనతో పొడిగించినట్లు పేర్కొన్నారు. 

Updated Date - 2022-08-19T05:28:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising