ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kiran Royal: నగరిలో రోజా శకం ముగిసింది..

ABN, First Publish Date - 2022-09-20T21:51:18+05:30

వెన్ను పోటు, గుండె పోటు జగన్ కుంటుంబానికి అలవాటని.. పవన్ కుటుంబానికి కాదని కిరణ్ రాయల్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి (Tirupathi): జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan)పై విమర్శించిన పేర్ని నాని (Perni Nani) ఒక కాపలా కుక్కని జనసేన నేత కిరణ్ రాయల్ (Kiran Royal) అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వెన్ను పోటు, గుండె పోటు జగన్ కుంటుంబానికి అలవాటని.. పవన్ కుటుంబానికి కాదని అన్నారు. పేర్ని నాని అవాకులు చెవాకులు పేలితే కుక్కును కొట్టినట్టు కొడతామని హెచ్చరించారు. ‘‘త్రిపుల్ యాక్సెల్ రోజా (Raja) అవ్వా.. మేము సింగల్‌గా రావలో.. మూకుమ్మడిగా రావాలో నువ్వు చేప్పాల్సిన అవసరం లేదు.. రోజా సీటే గల్లంతు, ఇక మా గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది.. నగరి నియోజవర్గంలో పార్టీ సమీక్ష పెట్టమంటుంటే ఎందుకు రోజా వెనకడుగు వేస్తున్నారు.. నగరిలో రోజా శకం ముగిసింది’’ అంటూ వ్యాఖ్యానించారు.


సీఎం జగన్ (CM Jagan) సతీమణి భారతీ రెడ్డి (Bharathi Reddy) తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఎందుకు రారని కిరణ్ రాయల్ ప్రశ్నించారు. సీఎం దంపతులు తిరుమలకు వచ్చి.. శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం చూడాలని ప్రజల కోరికని అన్నారు. స్వామివారి దర్శనానికి భారతీ రెడ్డి రానంటున్నారా? లేక జగన్ రావద్దంటున్నారా?... ముఖ్యమంత్రి, పేర్ని నాని, రోజా సమాధానం చెప్పాలని కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు.

Updated Date - 2022-09-20T21:51:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising