ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బతికుండగానే చంపేశారు!

ABN, First Publish Date - 2022-12-13T02:08:03+05:30

వలంటీర్‌ మొదలుకుని వీఆర్వో, ఆర్‌ఐ, ఎమ్మార్వో...అందరి నిర్లక్ష్యం కారణంగా నేను చనిపోయినట్లు రేషన్‌ కార్డులో నమోదు చేశారు.ప్రభుత్వం నుంచి ఎటువంటి పథకాలు అందడం లేదంటూ ఓ మహిళ భోరున విలపించారు.

విలపిస్తున్న రాజేశ్వరి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి కలెక్టరేట్‌,డిసెంబరు 12 : వలంటీర్‌ మొదలుకుని వీఆర్వో, ఆర్‌ఐ, ఎమ్మార్వో...అందరి నిర్లక్ష్యం కారణంగా నేను చనిపోయినట్లు రేషన్‌ కార్డులో నమోదు చేశారు.ప్రభుత్వం నుంచి ఎటువంటి పథకాలు అందడం లేదు. రేషన్‌ కూడా ఇవ్వడం లేదు.ఇలా చేస్తే మొగుడు చనిపోయి ఇద్దరు బిడ్డలను సాకాల్సిన నా పరిస్థితి ఏంటని 18నెలలుగా మీ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా....ఇంతవరకూ న్యాయం జరగలేదంటూ ఓ మహిళ భోరున విలపించడం కలెక్టరేట్‌లో సోమవారం చూపరులను కదిపేసింది.స్పందన కార్యక్రమానికి హాజరైన రేణిగుంట మండలం జీపాళెం పంచాయతీ, కుర్రకాల్వ గ్రామానికి చెందిన ఆమె పేరు రాజేశ్వరి.ఆమె వేదన గమనించిన మిగిలిన అర్జీదారులు కూడా మద్దతు తెలిపి న్యాయం చేయమంటూ అధికారులను అడిగారు.రాజేశ్వరికి న్యాయం చేస్తామని అధికారులు కూడా హామీ ఇచ్చారు.

Updated Date - 2022-12-13T02:08:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising