ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కన్నుల పండువగా ధ్వజావరోహణం

ABN, First Publish Date - 2022-09-10T06:05:27+05:30

కాణిపాకం వరసిద్ధుడి బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా శుక్రవారం సాయంత్రం ధ్వజావరోహణ కార్యక్రమాన్ని కన్నుల పండువగా నిర్వహంచారు.

ధ్వజపటాన్ని దించుతున్న అర్చకుడు ధర్మేశ్వరగురుకుల్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐరాల(కాణిపాకం), సెప్టెంబరు 9: కాణిపాకం వరసిద్ధుడి బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా శుక్రవారం సాయంత్రం ధ్వజావరోహణ కార్యక్రమాన్ని కన్నుల పండువగా నిర్వహంచారు. నూతన ధ్వజస్తంభంపై ఉన్న మూషిక ధ్వజపటాన్ని మేళ తాళాలు, వేద మంత్రాల నడుమ కిందకు దించారు. దీంతో స్వామివారి  బ్రహ్మోత్సవాలు ముగిశాయి. శనివారం నుంచి వరసిద్ధుడి ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలను 11 రోజుల పాటు ఉభయదారులు నిర్వహించనున్నారు. ధ్వజావరోహణం అనంతరం చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఈవో సురే్‌షబాబుకు కట్టిన కంకణాలను అర్చకుడు ధర్వేశ్వరగురుకుల్‌ తొలగించారు. అనంతరం చైర్మన్‌, ఈవోను గజమాలతో సత్కరించి, ఆలయ మర్యాదలతో మేళ,తాళాల నడుమ వారిని కార్యాలయ భవనానికి తీసుకెళ్లారు. ఈ కార్యాక్రమాన్ని ఆచార్యోత్సవం అంటారు. 

Updated Date - 2022-09-10T06:05:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising