ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: వరసిద్ధుడికి ఇచ్చిన బంగారు విభూదిపట్టిని అర్చకుడు ఏం చేశాడంటే...

ABN, First Publish Date - 2022-10-29T09:54:23+05:30

ప్రసిద్ధి పుణ్యక్షేత్రం కానిపాకం ఆలయంలో డొల్లతనం బయటపడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: ప్రసిద్ధి పుణ్యక్షేత్రం కానిపాకం ఆలయం (Kanipakam temple)లో డొల్లతనం బయటపడింది. స్వామివారికి ఓ భక్తుడు ఇచ్చిన బంగారు విభూదిపట్టిని ఓ అర్చకుడు తన వద్ద ఉంచుకున్న వైనం వెలుగులోకి వచ్చింది. విభూదిపట్టిని విరాళంగా ఇచ్చిన దాత రసీదు కోరడంతో అసలు విషయం బయటపడింది. కాణిపాకంలో మహా కుంభాభిషేకం సందర్భంగా వేలూరుకు చెందిన ఓ భక్తుడు వెండి విభూదిపట్టిని వరసిద్ధునికి విరాళంగా అందించారు. దాన్ని అర్చకుడు అధికారులకు అప్పగించకుండా తన వద్దే నెల రోజులు ఉంచుకున్నారు. ఈ వ్యవహారంపై స్పందించిన దేవదాయ శాఖ... ఈ ఘటనకు సంబంధించి కమిటీ వేసి విచారణకు ఆదేశించింది.

Updated Date - 2022-10-29T09:56:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising