ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాకు సంబంధం లేదు

ABN, First Publish Date - 2022-05-29T08:37:06+05:30

వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనా రాయణ రెడ్డి కుమార్తె లీలాకైవల్య తన భర్త రితీష్‌రెడ్డితో శని వారం ఒంగోలు మహానాడులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను కలవడం చర్చనీయాంశమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లోకేష్‌ను కుమార్తె కలవడంపై ఆనం స్పందన 

వెంకటగిరిటౌన్‌,మే 28 : వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనా రాయణ రెడ్డి కుమార్తె లీలాకైవల్య తన భర్త రితీష్‌రెడ్డితో శని వారం ఒంగోలు మహానాడులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను కలవడం చర్చనీయాంశమైంది.నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి ఉప ఎన్నికల్లో, అలాగే 2024 సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున టికెట్‌ అడిగినట్టు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది.ఈ విషయంపై వెంకటగిరిలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆనం రామనారాయణ రెడిన్డి అడగ్గా ‘ నాకు సంబంధం లేదు. మీరు బద్వేల్‌కు వెళ్లి వాళ్లనే అడగండి’ అని సమాధానం ఇచ్చారు. కడప జిల్లా బద్వేల్‌కు చెందిన మాజీ మంత్రి వీరారెడ్డి  కోడలు లీలాకైవల్య అన్న విషయం తెలిసిందే. వీరారెడ్డి కుటుంబం ఎప్పట్నుంచో టీడీపీలోనే కొనసాగుతున్న విషయం తెలిసిందే.


Updated Date - 2022-05-29T08:37:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising