ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుమలేశుడి ఆశీస్సుల కోసం వచ్చా

ABN, First Publish Date - 2022-04-24T08:55:37+05:30

శ్రీవారి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చినట్టు హాకీ క్రీడాకారిణి రజని తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హాకీ క్రీడాకారిణి రజని


తిరుమల, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): త్వరలో జరగనున్న ఏషియన్‌ గేమ్స్‌ పాల్గొనడానికి వెళ్లేముందుగా శ్రీవారి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చినట్టు హాకీ క్రీడాకారిణి రజని తెలిపారు. శనివారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ.. స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఆదివారం తిరిగి క్యాంపునకు వెళ్లి జాయిన్‌ అవ్వనున్నట్టు తెలిపారు. 

Updated Date - 2022-04-24T08:55:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising