ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tirumalaలో పెరిగిన భక్తుల రద్దీ

ABN, First Publish Date - 2022-05-29T00:14:36+05:30

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. గతంలో ఎన్నడూలేని విధంగా భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 48 గంటల సమయం పడుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. గతంలో ఎన్నడూలేని విధంగా భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 48 గంటల సమయం పడుతోంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తిరుమలకు వచ్చే భక్తులు..కొద్ది రోజులు తమ ప్రయాణాన్నివాయిదా వేసుకోవాలని  టీటీడీ ఈవో ధర్మారెడ్డి కోరారు. క్యూ‌లైన్లలో వేచి ఉన్న భక్తులకు నిరంతరాయంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో కలిగే కొన్ని అసౌకర్యాలను భక్తులు భరించాలని ఈవో విజ్ఞప్తి చేస్తున్నారు. 

Updated Date - 2022-05-29T00:14:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising