ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగనన్న కాలనీలకు 6 సబ్‌స్టేషన్ల మంజూరు

ABN, First Publish Date - 2022-11-30T00:11:45+05:30

జిల్లాలోని జగనన్న కాలనీలకు 6 విద్యుత్తు సబ్‌ స్టేషన్లు మంజూరైనట్లు సదరన్‌ డిస్కం ఎస్‌ఈ కృష్ణారెడ్డి మంగళవారం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు రూరల్‌, నవంబరు 29: జిల్లాలోని జగనన్న కాలనీలకు 6 విద్యుత్తు సబ్‌ స్టేషన్లు మంజూరైనట్లు సదరన్‌ డిస్కం ఎస్‌ఈ కృష్ణారెడ్డి మంగళవారం తెలిపారు. నాలుగు వేల సర్వీసులకు ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక్కో సబ్‌స్టేషన్‌ను రూ.2.5 కోట్లతో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. తొండవాడ, ఏర్పేడు, కల్లూరు, పుంగనూరు ప్రాంతాలకు కూడా సబ్‌స్టేషన్లు అవసరమని ప్రతిపాదనలు పంపామన్నారు.

Updated Date - 2022-11-30T00:11:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising