ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అవయవదానంతో పునర్జన్మను ప్రసాదించండి

ABN, First Publish Date - 2022-05-29T06:22:57+05:30

ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి అవయవదానం చేసి పునర్జన్మ ఇవ్వడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని న్యాయమూర్తి వాసుదేవరావు పిలుపునిచ్చారు.

ప్రసంగిస్తున్న న్యాయమూర్తి వాసుదేవరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పుంగనూరు రూరల్‌, మే 28:  ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి అవయవదానం చేసి పునర్జన్మ ఇవ్వడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని న్యాయమూర్తి వాసుదేవరావు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన న్యాయవిజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడుతూ కొంతమంది ఆనారోగ్యంతో, ప్రమాదాల బారిన పడి బ్రెయన్‌డెడ్‌ అయిన వారు అవయవదానం చేయడం వల్ల మరో వ్యక్తి ప్రాణం నిలపడానికి అవకాశం ఉందన్నారు. అలాంటి వారి నుంచి కళ్లు, గుండె, మూత్రపిండాలు, కాలేయం తదితర అవయవాలను ఇతరులకు ఇవ్వడం వల్ల పునర్జన్మ లభిస్తుందని తెలిపారు. కానీ వీటిపై ప్రజలకు ప్రభుత్వం అవగాహన కల్పించాలని కోరారు. వైద్యాధికారి మమతారాణి, న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు విజయకుమార్‌, వీరమోహన్‌రెడ్డి, వైద్యసిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-29T06:22:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising