ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నలుగురు ‘ఎర్ర’ స్మగ్లర్ల అరెస్టు : 10 దుంగల స్వాధీనం

ABN, First Publish Date - 2022-05-23T06:54:55+05:30

తిరుమల పాపవినాశనం నుంచి అన్నదమ్ముల బండవైపు వెళ్లే మార్గంలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి(కొర్లగుంట), మే 22: తిరుమల పాపవినాశనం నుంచి అన్నదమ్ముల బండవైపు వెళ్లే మార్గంలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలం నుంచి 10 దుంగలను స్వాఽధీనం చేసుకున్నారు. ఎస్పీ మేడా సుందరరావు ఆదేశాల మేరకు డీఎస్పీ మురళీధర్‌ ఆధ్వర్యంలో ఆర్‌ఐ సురే్‌షకుమార్‌రెడ్డి బృందం శనివారం సాయంత్రం పాపవినాశనం అడవుల్లో కూంబింగ్‌ నిర్వహించింది. ఆదివారం ఉదయాత్పూర్వం కంగుమడుగు అటవీప్రాంతంలో కొందరు ఎర్రచందనం దుంగలను మోసుకెళుతూ కనిపించారు. వారిని చుట్టుముట్టగా  కొందరు పారిపోగా, నలుగురు పట్టుబడ్డారు. విచారణలో.. తమిళనాడు తిరువణ్ణామలైకి చెందిన కుప్పుస్వామి నడిపయ్యన్‌(45), చంద్రకుమార్‌ కుప్పుస్వామి(31), కాశి(44), ఏలుమలై గోవిందన్‌(21)గా గుర్తించారు.

Updated Date - 2022-05-23T06:54:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising