ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో అధ్వాన్నంగా జగన్ రెడ్డి పాలన: Chinta mohan

ABN, First Publish Date - 2022-01-04T19:33:04+05:30

రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన అధ్వానంగా తయారయిందని తిరుపతి మాజీ ఎంపీ చింత మోహన్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు:  రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన అధ్వానంగా తయారయిందని తిరుపతి మాజీ ఎంపీ చింత మోహన్ అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీకి పొయి పీఎం కాళ్ళు పట్టుకొన్నవా , గడ్డం పట్టుకొన్నవా తెలీదు గాని ఒక్క రూపాయి కూడా రాష్ట్రానికి తేలేదని వ్యాఖ్యానించారు. జగనన్న విద్య దీవెన, జగనన్న గోరుముద్ద ఇవన్నీ నువ్వు కొత్తగా ఏమైనా పెట్టావా ఇంతకు ముందున్న పథకాలె మార్చి నీ పేరు పెట్టుకుంటావా అని మండిపడ్డారు. రాష్ట్రంలో దళితులపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా ఉందని తెలిపారు. పీర్సీ ఊసేలేదని... అది చేస్తాం... ఇది చేస్తాం అని ఎన్నికల ముందు హామీ ఏమైందని చింతామోహన్ ప్రశ్నించారు. 


Updated Date - 2022-01-04T19:33:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising