ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంతో రైతు మృతి

ABN, First Publish Date - 2022-01-15T07:13:53+05:30

విద్యుదాఘాతంతో రైతు మృతిచెందిన సంఘటన ఏర్పేడు మండలంలో జరిగింది.

మృతిచెందిన మోహన్‌రామిరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏర్పేడు, జనవరి 14: విద్యుదాఘాతంతో రైతు మృతిచెందిన సంఘటన శుక్రవారం ఏర్పేడు మండలంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని చెన్నంపల్లెకు చెందిన మోహన్‌రామిరెడ్డి(72) వ్యవసాయంతో జీవనం సాగిస్తున్నాడు. కాగా, శుక్రవారం ఉదయం ఆయన వరి పంటకు నీరు పెట్టేందుకు పొలం వద్దకు వెళ్లాడు. ఈ నేపథ్యంలో బోరు మోటరును ఆన్‌చేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. కాసేపటికి స్థానిక రైతులు గుర్తించి కుటుంబీకులకు సమాచారం అందించారు. దీంతో వారు పొలం వద్దకు చేరుకుని మోహన్‌రామిరెడ్డి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు.

Updated Date - 2022-01-15T07:13:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising