ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీవారికి రూ.1.30 కోట్ల స్వర్ణాభరణాల విరాళం

ABN, First Publish Date - 2022-12-30T02:59:03+05:30

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికి గురువారం కోట్ల రూపాయల విలువైన స్వర్ణాభరణాలు విరాళంగా అందాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికి గురువారం కోట్ల రూపాయల విలువైన స్వర్ణాభరణాలు విరాళంగా అందాయి. తిరుపతి, చిత్తూరులోని కేవీఆర్‌ జ్యువెలర్స్‌ వ్యవస్థాపకులు కె.ఆర్‌.నారాయణమూర్తి, స్వర్ణగౌరి దంపతులు కు టుంబ సభ్యులతో కలిసి శ్రీవారికి మూడు రకాల స్వర్ణాభరణాలను తిరుమల ఆలయంలోని రంగనాయక మండపంలో టీటీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డి, ఈవో సింఘాల్‌కు అందజేశారు. సుమారు 1,756 గ్రాము ల బరువున్న ఈ ఆభరణాల విలువ దాదాపు రూ.1.30 కోట్లు.

Updated Date - 2022-12-30T02:59:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising