ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీసిటీ ఎండీకి డాక్టరేట్‌ ప్రదానం

ABN, First Publish Date - 2022-05-25T06:02:03+05:30

శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డికి విక్రమ సింహపురి విశ్వ విద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సత్యవేడు, మే 24: శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డికి విక్రమ సింహపురి విశ్వ విద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. నెల్లూరులో మంగళవారం జరిగిన స్నాతకోత్సవంలో గవర్నర్‌ బిశ్వ భూషణ్‌ హరిచందన్‌ చేతుల మీదుగా ఆయన డాక్టరేట్‌ను అందుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీసిటీ కోసం తాను సలిపిన కృషిని గుర్తించి డాక్టరేట్‌ ప్రదానం చేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.హైదరాబాద్‌ మల్లారెడ్డి యూనివర్సిటీ ఛాన్సలర్‌ డీఎన్‌ రెడ్డి, విక్రమ సింహపురి వర్సిటీ వీసీ జీఎం సుందరవల్లి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-25T06:02:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising