ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు ఆర్టీసీ బస్సుల దారి మళ్లింపు

ABN, First Publish Date - 2022-03-05T07:51:21+05:30

తిరుపతి సమీపంలోని తుమ్మలగుంట వద్ద ఉన్న వంతెనకు అర్బన్‌ పోలీసుల సహకారంతో శనివారం మరమ్మతులు పనులు జరగనున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి(కొర్లగుంట), మార్చి 4: తిరుపతి సమీపంలోని తుమ్మలగుంట వద్ద ఉన్న వంతెనకు అర్బన్‌ పోలీసుల సహకారంతో శనివారం మరమ్మతులు పనులు జరగనున్నాయి. తెల్లవారు జామున నాలుగు నుంచి సాయంత్రం నాలుగు గంటలకు ఈ పనులు చేయనున్నారు. అందువల్ల తిరుపతి బస్టాండు నుంచి పడమర దిశగా ప్రయాణించే ఆర్టీసీ బస్సుల రాకపోకలను దారి మళ్లించారు. పీలేరు, మదనపల్లె, రాయచోటి, పుంగనూరు, అనంతపురం, చిత్తూరు, వేలూరు, బెంగళూరు వైపు వెళ్లే బస్సులు తిరుపతి బస్టాండు నుంచి అలిపిరి, జూపార్కు మీదుగా రాకపోకలు సాగించనున్నాయి. ప్రయాణికులు గమనించి సహకరించాలని అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ డి.రామచంద్రనాయుడు శుక్రవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2022-03-05T07:51:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising