తిరుమలేశుడి సేవలో ప్రముఖులు
ABN, First Publish Date - 2022-08-15T02:03:55+05:30
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీరిలో.. డీఆర్డీవో చైర్మన్ సతీష్రెడ్డి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ ఎస్ఎం వైద్య
తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీరిలో.. డీఆర్డీవో చైర్మన్ సతీష్రెడ్డి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ ఎస్ఎం వైద్య, టీటీడీ ఆస్థాన గాయకురాలు శోభారాజ్ ఉన్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం, కల్పించి లడ్డూ ప్రసాదాలు అందజేశారు.
Updated Date - 2022-08-15T02:03:55+05:30 IST