ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డిపార్ట్‌మెంటల్‌ పరీక్షలు ప్రారంభం

ABN, First Publish Date - 2022-03-06T05:10:36+05:30

ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల కోసం డిపార్ట్‌మెంటల్‌ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు కలెక్టరేట్‌, మార్చి 5: ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల కోసం డిపార్ట్‌మెంటల్‌ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. బుధవారం వరకు కొనసాగుతాయి. ఇందుకోసం చిత్తూరు, నారాయణవనం, చంద్రగిరి, రేణిగుంటల్లో ఒక్కొక్కటి చొప్పున, తిరుపతిలో రెండు పరీక్షా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ప్రతి రోజు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్షలకు జిల్లా కో- ఆర్డినేటర్‌గా డీఆర్వో రాజశేఖర్‌ను కలెక్టర్‌ నియమించారు.

Updated Date - 2022-03-06T05:10:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising