ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆత్మహత్యకు పాల్పడిన మహిళ మృతి

ABN, First Publish Date - 2022-10-07T06:23:45+05:30

తవణంపల్లె మండలం ఎం.బోయపల్లె కాలనీకి చెందిన రంగమ్మ(50) ఆదివారం ఆత్మహత్యకు యత్నించారు.

మృతురాలు రంగమ్మ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తవణంపల్లె, సెప్టెంబరు 6: తవణంపల్లె మండలం ఎం.బోయపల్లె కాలనీకి చెందిన రంగమ్మ(50) ఆదివారం ఆత్మహత్యకు యత్నించారు. చుట్టుపక్కల వారు ఆమెను చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గరువారం మృతి చెందారు. కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్న ఆమె.. నొప్పి ఎక్కువ కావడంతో భరించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసు స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ సుబ్రహ్మణ్యంనాయుడు తెలిపారు. ఈ మేరకు మృతురాలి కుమారుడు వెంకటరాముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు. 


Updated Date - 2022-10-07T06:23:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising