ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నీటిలో ఇరుక్కుపోయిన మృతదేహం

ABN, First Publish Date - 2022-01-17T05:08:54+05:30

గిడిగి జలపాతంలో పడి గల్లంతైన బెంగళూరు యువకుడు అభిలాష్‌ (23) నీటిలో శవమయ్యాడు.

అభిలాష్‌ (ఫైల్‌ఫొటో)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రెండో రోజు బయటకు తీసిన పోలీసులు


వి.కోట, జనవరి 16: గిడిగి జలపాతంలో పడి గల్లంతైన బెంగళూరు యువకుడు అభిలాష్‌ (23) నీటిలో శవమయ్యాడు. బెంగళూరు నుంచి సరదాగా గడిపేందుకు వచ్చిన నలుగురు యువకులు నీటిలో ఆటలాడుతుండగా ఒకరు నీటి సుడుల్లో ఇరుక్కొని గల్లంతయ్యాడు. రెండవ రోజు గజ ఈతగాళ్ళ సాయంతో కనిపెట్టి బయటకు తీశారు. మృతుడు తమ బిడ్డేనని తల్లిదండ్రులు అతని శవాన్ని గుర్తించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని వారి బంధువులకు అప్పగించారు. ప్రమాదకరంగా ఉన్న గిడిగి జలపాతం వద్దకు ఎవ్వరూ వెళ్ళరాదని సీఐ ప్రసాద్‌బాబు, ఎస్‌ఐ రాంభూపాల్‌ హెచ్చరించారు. 

Updated Date - 2022-01-17T05:08:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising