ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వివాదాస్పద భూముల్లో దున్నకాలు

ABN, First Publish Date - 2022-05-20T05:56:08+05:30

ఏర్పేడు మండలం చింతలపాళెం పంచాయతీ రెవెన్యూ పరిఽధిలో ఉన్న వివాదాస్పద భూములకు సంబంధించి అదే పంచాయతీలో ఉన్న మరాఠీపురం షికారీలకు, చింతలపాళెం, వెంకటపాళెం గ్రామాల రైతులకు పదేళ్ల నుంచి భూవివాదం నడుస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

షికారీలపై పోలీసులకు రైతుల ఫిర్యాదు 

ఏర్పేడు, మే 19: ఏర్పేడు మండలం చింతలపాళెం పంచాయతీ రెవెన్యూ పరిఽధిలో ఉన్న వివాదాస్పద భూములకు సంబంధించి అదే పంచాయతీలో ఉన్న మరాఠీపురం షికారీలకు, చింతలపాళెం, వెంకటపాళెం గ్రామాల రైతులకు  పదేళ్ల నుంచి భూవివాదం నడుస్తోంది. ఈ భూముల్లో ఒకరినొకరు అడ్డుకోవడం జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో గురువారం చింతలపాళెం రెవెన్యూ  పరిధిలో సుమారు 20 ఎకరాల వివాదాస్పద భూముల్లో షికారీలు మళ్లీ దున్న కాలు చేపట్టారు. విషయం తెలుసుకున్న చింతలపాళెం, వెంకట పాళెం రైతులు ఏర్పేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని పోలీసులను, రెవెన్యూ అధికారులను ఆశ్రయించారు. 

Updated Date - 2022-05-20T05:56:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising