ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.180 కోట్లతో 24 ప్రభుత్వాస్పత్రుల నిర్మాణం

ABN, First Publish Date - 2022-10-11T06:49:12+05:30

ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల పరిధిలో రూ.180 కోట్లతో 24 ప్రభుత్వాస్పత్రుల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నట్లు ఏపీఎంఎ్‌సఐడీసీ ఎస్‌ఈ చిట్టిబాబు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏపీఎంఎ్‌సఐడీసీ ఎస్‌ఈ చిట్టిబాబు


పీలేరు, అక్టోబరు 10: ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల పరిధిలో రూ.180 కోట్లతో 24 ప్రభుత్వాస్పత్రుల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నట్లు ఏపీఎంఎ్‌సఐడీసీ ఎస్‌ఈ చిట్టిబాబు తెలిపారు. పీలేరులో నిర్మితమవుతున్న 100 పడకల ఆస్పత్రి భవనాలను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీలేరు, శ్రీకాళహస్తి, రాయచోటి, పలమనేరు, పులివెందులలో నిర్మిస్తున్నవి 100 పడకల ఆస్పత్రులు కాగా మిగిలినవి 30, 50 పడకల ఆస్పత్రులని తెలిపారు. వీటన్నింటినీ వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకు పూర్తి చేస్తామని తెలిపారు. రూ.550 కోట్లతో పులివెందులలో, రూ.475 కోట్లతో మదనపల్లెలో వైద్య కళాశాలల నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. ఏపీఎంఎ్‌సఐడీసీ ఈఈ ధనంజయరెడ్డి, డీఈ కరీముల్లా ఖాన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-10-11T06:49:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising